జివిఎంసి బడ్జెట్
విశాఖపట్నం : 73 కోట్ల రూపాయిల మిగులుతో మహా విశాఖ నగర పాలక సంస్థ 2010-11 బడ్జెట్ ను మేయర్ పులుసు జనార్ధనరావు ప్రవేశపెట్టారు. కొత్త ఏడాది అభవృద్ధి పనులు తీరున ఉండబోతున్నాయో బడ్జెట్ లో ఆయన వివరించారు. 2010-11 ఆర్దిక సంవత్సరంలో 1750 కోట్ల రూపాయలు జమలు, 1729 కోట్ల రూపాయలు ఖర్చులు జరుగుతాయని, ప్రారంభ నిల్వతో కలిపితే 73 కోట్ల మేర ముగింపు నిల్వ ఉంటుందని మేయర్ పేర్కొన్నారు. ఈ నెల 25 తేదీన బడ్జెట్ పై చర్చ జరుగుతుందని ఆయన నెల్లడించారు.
News Posted: 6 January, 2010
|