దర్బారు సేవలు
విజయవాడ : దుర్గ గుడిపై భక్తులకు మరిన్ని సేవలు అందించేందుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దేవాలయంలో దర్బారు సేవలు, గో సేవ, అంజల సేవలను కూడా భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈవో విజయ్ కుమార్ నిర్ణయించారు. అయితే దేవస్థానంలో ఈ సేవలను అందించేందుకు అవసరమైన వసతులపై ఈవో ఇతర అధికారులతో కలసి సమీక్ష జరిపారు.
News Posted: 6 January, 2010
|