కిసాన్ మహాసభలు
గుంటూరు : 32వ అఖిల భారత కిసాన్ జాతీయ మహాసభలు గుంటూరులో గురువారం ప్రారంభమయ్యాయి. పదో తేదీ వరకు జరిగే ఈ మహాసభల్లో వ్యవసాయ సంక్షోబం - పరిష్కారాలు, ఆహార భద్రతలో ప్రజా పంపిణీ వ్యవస్థ పాత్ర, వ్యవసాయంలో ఆర్ధిక సంస్కరణలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చిస్తారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి 800 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
News Posted: 7 January, 2010
|