దిష్టిబొమ్మ దహనం
అనంతపురం : ఎంపీ, సినీనటి విజయశాంతి దిష్టిబొమ్మను ఎస్కే యూనివర్శిటీ విద్యార్థులు దహనం చేసారు. సీమాంధ్ర నేతలు, విద్యార్థలు హైదరాబాద్ లో గర్జన చేస్తే అంతు చూస్తామని ఆమె చేసిన వ్యాఖ్యలకు విద్యార్థు జేఏసీ తీవ్రంగా మండిపడింది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తే సహించేది లేదని విద్యార్థులు హెచ్చిరించారు.
News Posted: 7 January, 2010
|