రచయతలకు ఆహ్వానం
సూళ్లూరుపేట : జాతీయస్థాయి దక్షిణ భారత యువ హిందీ కవులు, రచయితలు సదస్సుకు జిల్లాలోని సూళ్లూరుపేటకి చెందిన రచయతలకు ఆహ్వానం అందింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మహారాష్ట్రలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనాల్సిందిగా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయలుగా పని చేస్తున్న కె ఇలియాజ్, శైలాదేవిలకు ఆహ్వానం అందిడంతో వారు హాజరవుతున్నారు.
News Posted: 7 January, 2010
|