సాక్షుల విచారణ
విజయవాడ : కొన్నేళ్ల క్రితం నగరంలో సంచలనం రేకెత్తించిన విద్యార్థిని నాగ శ్రీ హత్య కేసులో సాక్షుల విచారణకు వచ్చే నెల 9 తేదీ నుంచి తేదీలు ఖరారు చేస్తూ మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. తొలుత అదృశ్యం కేసుగా భావించిగా, తరువాత కంకిపాడు సమీపంలో నాగశ్రీ మృతదేహం లభించింది ఈ హత్యకు పటమటలో పి అండ్ టి కాలనీకి చెందిన శివశంకర్ ను నిందుతుడుగా పోలీసు దర్యాప్తు తేలింది.
News Posted: 8 January, 2010
|