కర్నూలు : కర్నూలు కార్పొరేషన్ కమిషసర్ గా నియమితులైన నాగ రాజా రావు బదిలీపై వచ్చారు. గుంటూరు నగర పాలక సంస్ధ అదనపు కమిషనర్ గా పని చేస్తున్న ఆయన్ను బదిలీపై కర్నూలు వచ్చారు. శనివారం ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తొమ్మిదేళ్ల క్రితం ఆయన జిల్లాలోని నంద్యాల కమిషనర్ గా పని చేసిన అనుభవం ఉంది.