ఢిల్లీకి ప్రత్యేక బృందం
చిత్తూరు : ఉపాధిహామీ పథకంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను జిల్లాకు చెందిన ప్రత్యేక బృందం ఢిల్లీ వెళ్లనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి ఆహ్వానించింది. జడ్పీ చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, డ్వామా పీడీ జానకితో పాటుగా ఉపాధి హామీ పథరంలో వివిధ కేడర్ లలో పని చేస్తున్న అధికారులతో కూడిన బృందం త్వరలో దేశ రాజధానికి వెళుతోంది.
News Posted: 9 January, 2010
|