సాహితీవేత్తలకు ప్రోత్సాహం
తిరుపతి : భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పే సాహితీవేత్తలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి వెల్లడించారు.చిత్తూరులోని సంస్కృతాంధ్ర అష్టోత్తర శతావధాన క్రతవు ముగింపు వేడుకల్లో మంత్రి మాట్లాడారు. దేశంలో ఎంతోమంది ప్రముఖులు దేశ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసారని ఆమె కొనియాడారు. సాహితీవేత్తలకు ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా తమ సహాయ,సహకరాలు అందిస్తామని అభయమిచ్చారు.
News Posted: 11 January, 2010
|