అభివృద్ధిపై ధర్మాన సమీక్ష
విశాఖపట్నం : విశాఖ నగరాభివృద్ధి సంస్ధ అమలు చేస్తున్న కార్యక్రమాలపై రాష్ట్ర రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమీక్షించారు. గవర్నర్ బంగ్లాలో వుడా ఇంజనీరింగ్, భూసేకరణ విభాగం అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వుడా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ధర్మాన అడిగి తెలుసుకున్నారు. ఆలాగే పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ల వివరాలను ఆయన ఆరా తీసారు.
News Posted: 17 January, 2010
|