సమైక్యతకు ఎన్ సీ సీ కృషి
తిరుపతి : యువతలో నిజాయతీ, సమైక్యత పెంపొందించేందుకు ఎన్ సీ సీ కృషి చేస్తోందని ఆ సంస్ధ రాష్ట్ర డిప్యూటీ డైరక్టర్ ఎ ఎస్ బహల్ వెల్లడించారు. ఎస్వీ ఆర్ట్స కాలేజీలో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరంలో ఆయన మాట్లాడారు. క్రమశిక్షణ, అంకిత భావం, ఆత్మస్థైర్యంతో క్యాడెట్లు ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
News Posted: 17 January, 2010
|