కుటుంబం ఆత్మహత్య
తిరుపతి : తిరుమలలోని సప్తగిరి కాటేజీలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. 397 నెంబర్ కాటేజీలో తమిళనాడుకు చెందిన తల్లి, బాలిక మృతి చెందగా, మరో ఇద్దరు చిన్నారుల పరిస్థతి విషమంగా ఉంది. ఆత్మహత్య ఘటన విషయం తెలుసుకున్న సిబ్బంది హుటాహుటిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఆర్ధిక ఇబ్బందుల నేపథ్యంలోనే వారు ఆత్మహత్యకు యత్నించి ఉంటారని భావిస్తున్నారు.
News Posted: 19 January, 2010
|