28న సీఎం రాక
విజయవాడ : ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈ నెల 28న నగరానికి విచ్చేస్తున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 27 తేదీనే ఆయన రావాల్సి ఉన్నప్పటికీ, ఢిల్లీలో ప్రధాని సమీక్ష ఉన్నందుక పర్యటన మరుసటి రోజుకు మారింది. రోశయ్య పర్యటన కోసం నగర పాలక సంస్ధ, జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
News Posted: 19 January, 2010
|