రిమాండ్ ఖైదీ పరార్
గుంటూరు : జిల్లాలోని తాడేపల్లి పోలీసుల అదుపులో ఉన్న నాగరాజు అనే రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. ఓ కేసు విషయంలో విచారణ నిమిత్తం పోలీసులు కోర్టుకు తీసుకెళుతుండగా, మార్గ మధ్యంలో పోలీసులు కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో పరారీలో ఉన్న నాగరాజు కోసం పోలీసుసు తీవ్రంగా గాలిస్తున్నారు.
News Posted: 26 January, 2010
|