దుర్గగుడి స్థానాచార్యుడిగా శర్మ
విజయవాడ : దుర్గ గుడి స్థానాచార్యుడిగా వైదిక పర్యవేక్షకుడు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మను నియమిస్తూ కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. 1989లో చండీసప్తపతి, వేద పారాయణం, మూలమంత్ర అనుష్టానం కోసం శివప్రసాద్ శర్మ దుర్గ గుడి విధుల్లో చేరారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న స్థానాచార్య పోస్టును భర్తీ చేసినట్లు కమిషనర్ కర్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.
News Posted: 28 January, 2010
|