కడప : నగరంలోని వన్ టౌన్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ లాడ్జి లోని గురువారం వివాహిత అత్యాచారానికి గురైందని పోలీసులు తెలిపారు. రామయ చోటిలో ఆర్ డబ్యూఎస్ లో పని చేస్తున్న రామయ్యకు కొద్ది రోజుల క్రితం సరస్వతితో వివాహమైంది. అయితే అదే కార్యాలయంలో పని చేస్తున్న భాషా సరస్వతిని కడపలోని లాడ్జీకి రమ్మని పిలిచి అత్యాచారం చేసాడు. బాధితరాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.