విజయవాడ : విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)లో మళ్లీ సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విద్యుదుత్పత్తి మళ్లీ నిలిచిపోయింది. ఈ సారి 7వ యూనిట్ మొరాయించింది. దీంతో దాదాపు 500 మెగావాట్ల విద్యదుత్పత్తికి అంతరాయం కలిగింది. దీంతో అధికారులు రంగంలోకి దగి సమస్య పరిష్కారానకి కృషి చేస్తున్నారు.