ఆత్మహత్యాయత్నం
చిత్తూరు : పిల్లలతో సహా ఓ తల్లి ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లాలోని కార్వేటి నగరం, ముక్కవారి పల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కలత చెందిన తల్లి తన ఇద్దరు పిల్లలకు విష మిచ్చి తాను విషం సేవించింది. దీనిని స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగగా, తల్లి, కుమార్తె మరణించగా మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
News Posted: 29 January, 2010
|