కిడ్నాపర్ ఊహాచిత్రం రిలీజ్
విజయవాడ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారి వైష్ణవి కిడ్నాప్ కేసులో నిందుతుల ఊహాచిత్రాలను పోలీసులు సోమవారం విడుదల చేసారు. నగరంలో ప్రముఖ లిక్కర్ వ్యాపారి, బీసీ ఐక్య వేదిక నాయకుడు పలగాని ప్రభాకర్ రావు కుమార్తె వైష్ణవిని గుర్తు తెలియని దుండగులు శనివారం కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి రెండు రోజులు కావస్తున్నా పోలీసులు చిన్నారి ఆచూకీ కనుగొనలేకపోయారు.
News Posted: 31 January, 2010
|