సమైక్యాంధ్ర పాదయాత్రలు
గుంటూరు : సమైక్యాంధ్ర ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ, వారిని చైతన్య పరిచేందుకు విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్రలు చేపట్టనున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ యాత్రలను గురువారం నుండి నిర్వహిస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ ఈ నెల 16న రాజ్ భవన్ కు చేరుకుంటుంది. తొలి రోజులన గొల్లపూడి 5న కంచికచర్ల, 6న నందిగామ, 7న గరికపాడు, 8న కోదాడ, 9న మునగాల, 10న సూర్యాపేట, 11న నకిరేకల్,12న కాటెంటోడు,13న నార్కెట్ పల్లి, 14న చౌటుప్పల్, 15న హయత్ నగర్, 16న రాజ్ భవన్ వద్ద పాదయాత్ర ముగియనుంది.
News Posted: 3 February, 2010
|