శ్రీవారి సేవలో నాగ్
తిరుపతి : సినీ హీరో నాగార్జున శుక్రవారం తిరుమలలోని శ్రీ వారిని దర్శించుకున్నారు. తన కుమారుడు అఖిల్ తో కలసి వచ్చిన నాగార్జున వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలో రానున్న కేడీ సినిమా విజయవంతం కావాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరానని అన్నారు.
News Posted: 5 February, 2010
|