నిందితుల గుర్తింపు
విజయవాడ : వైష్ణవి హత్య కేసులో నిందితులను ప్రభాకర్ కుమారుడు, సాయితేజ గుర్తించాడు. సాయితేజను పోలీసులు సబ్ జైలుకు తీసుకెళ్లారు. అక్కడ అనుమాతిలకు పెరేడ్ నిర్వహించగా, జడ్జిల సమక్షంలో సాయితేజ నిందితులను గుర్తించాడు.
News Posted: 6 February, 2010
|