విశాఖపట్నం : మావోయిస్టులు కిడ్నాప్ చేసిన కొయ్యూరు మండలాధ్యక్షుడు సోమయ్య విడుదలయ్యాడు. సోమవారం ఉదయం ఆయన్ను బూదిరాళ్ల దగ్గర మావోయిస్టులు వదిలిపెట్టారు. అయితే మావోలు కిడ్నాప్ చేసిన మరో వ్యక్తి బాలయ్యని మాత్రం మావోలు వదిలిపెట్టలేదు. ఆతన్ని మావోయిస్టులు హత్య చేసి ఉంటారని తెలుస్తోంది.