గుంటూరు : ముఖ్యమంత్రి రోశయ్య ఈ నెల 24 జిల్లా అభివృద్థిపై సమీక్ష జరుపనున్నారు.సీఎం సమీక్ష కోసం అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ తొమ్మిది ముఖ్య శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సిద్దం చేయాలని ఆయన ఆదేశించారు.