షిప్ యార్డులో పళ్లంరాజు
విశాఖపట్నం : కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లంరాజు నగరంలోని నౌకా నిర్మాణ కేంద్రాన్ని సందర్శించారు. సంస్థలోని కీలకమైన జెట్టీ, హల్ షాపు, ఫ్యాబ్రికేషన్ వంటి విబాగాల పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఆనంతరం ఆయన సంస్థలోని ఉన్నతాధికారులతో సమావేశమై ఆర్డర్లు, ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
News Posted: 12 February, 2010
|