నార్కో పరీక్షలు జరపాలి
విజయవాడ : తన కుమార్తె నాగవైష్ణవి హత్య కేసులో నిందితుడైన వెంకట్రావు గౌడ్ కు, అతని అక్క వెంకటేశ్వరమ్మకు నార్కో పరీక్షలు నిర్వహించాలని పలగాని ప్రభాకర్ భార్య నర్మదాదేవి డిమాండ్ చేసారు. హత్యానేరంపై పోలీసులు అరెస్ట్ చేసిన వెంకట్రావు గౌడ్ ను విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె చెప్పారు.
News Posted: 13 February, 2010
|