ఎమ్మెల్యే రాజుకు అస్వస్థత
విశాఖపట్నం : జిల్లాలోని చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతు, కళ్లు ఇన్ ఫెక్షన్ కు గురికావడంతో ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. 16న ఆయన చికిత్స నిమిత్తం రజధాని హైదరాబాద్ కు పయనం కానున్నారు.
News Posted: 15 February, 2010
|