బాలికలకు విముక్తి
న్యూఢిల్లీ : వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న ఆంధ్ర రాష్ట్ర బాలికలకు విముక్తి కలిగింది. ఢిల్లీ పోలీసుల సహకారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు గురువారం ఇక్కడి వ్యభిచార గృహాలపై దాడి చేసి విముక్తి కలిగించారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన దాదాపు 40 మంది యువతులు, మైనర్ బాలికలను పోలీసులు రక్షించారు.
News Posted: 18 February, 2010
|