గుంటూరు : విద్యుత్ బిల్లు చెల్లించలేదని పంచాయతీ కార్యాలయానికి పవర్ కట్ అయింది. జిల్లాలోని తాడేపల్లి గ్రామ పంచాయతీ లభ రూపాయల విద్యుత్ బిల్లును చెల్లించకుండా బకాయి పడింది. దీంతో విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి పంచాయతీ కార్యాలయానికి విద్యుత్ కనెక్షన్ ను తొలిగించారు.