వరంగల్ : నగరంలోని రైల్వేస్టేషన్ లో తెలంగాణకు మద్దతుగా శాతవాహన ఎక్స్ ప్రెస్ ను తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు సోమవారం నిలిపివేసారు. రైలును నిలిపి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. తెలంగాణను అడ్డుకోవద్దంటూ విజయవాడ ప్రయాణికుల్ని తెలంగాణ వాదులు కోరారు.