ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం
తిరుమల : తిరుమలలోని హిల్ వ్యూ కాటేజీలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. చికిత్స పొందుతున్న ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
News Posted: 23 February, 2010
|