విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు మళ్లీ విరుచుకపడ్డారు. జిల్లాలోని పెదబయలు మండలంలోని సెల్ ఫోన్ టవర్ ను పేల్చేసారు. మంగళవారం ఉదయం బీఎస్ ఎస్ ఎల్ సెల్ టవర్ ను బాంబులు విసిరి పేల్చారు. ఈ దుశ్చర్యకు పాల్పడింది మావోలేనని పోలీసులు అనుమానిస్తున్నారు.