టికెట్ విక్రయాల ముఠా అరెస్టు
తిరుపతి : అలిపిరి వద్ద నకిలీ సుదర్శనం ఉచిత టికెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుదర్శన కోటా టికెట్ లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను సెక్యూరిటీ అధికారులు గురువారం పట్టుకున్నారు. 14 మంది ఉన్న సభ్యులు నుండి 40 సుదర్శనం టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా కర్ణాటక, తమిళనాడు వాసులే కావడం విశేషం.
News Posted: 25 February, 2010
|