గాదె కి గవర్నర్, స్పీకర్ పరామర్శ
గుంటూరు : అనారోగ్యంతో బాధపడుతున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి గవర్నర్ నరసింహన్, స్పీకర్ కిరణ్ కుమారె రెడ్డిలు పరామర్శించారు. మంత్రికి గవర్నర్ ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్పీకర్ కూడా ఫోన్ చేసి మంత్రి పరిస్థితిని వాకబు చేసారు.
News Posted: 2 March, 2010
|