లారీ ఆటో ఢీ :నలుగురు మృతి
గుంటూరు : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. రాజుపాలెం, అనుపాలం వద్ద రెండు లారీలు, ఆటో ఒకదనికొకటి ఢీ కొనడంతో ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
News Posted: 12 February, 2009
|