సిలెండర్ పేలి దుకాణాలు దగ్ధం
చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం సిలెండర్ పేలడంతో మూడు దుకాణాలు, రెండువేల కోళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. అంతేకాక దాదాపు అయిదు లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
News Posted: 11 August, 2009
|