28న జేఎన్టీయూ పరీక్షలు
అనంతపురం : అనంతపురం జేఎన్ టీయూ పరిధిలో ఈ నెల 21నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 21 నుంచి జరగాల్సిన బీటెక్, బీ ఫార్మసీ పరీక్షలను 28వ తేదీకి వాయిదా వేసినట్లు వీసీ కృష్ణకాంత్ ప్రకటించారు.
News Posted: 19 December, 2009
|