హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న పరిమాణాల నేపధ్యంలో ఈనెల 4న జరగాల్సిన పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలుగువర్శిటీ ఓ ప్రకటనలో శనివారం తెలిపింది. హైదరాబాద్లోని తెలుగువిశ్వవిద్యాలయానికి సంబంధించిన పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 4న జరగాల్సిన పీజీ పరీక్షలను 20కి వాయిదా వేస్తున్నట్లు వీసీ తెలిపారు.