కారు బోల్తా : నలుగురు మృతి
నిజామాబాద్ : బాల్కొండ మండలం పోచంపాడు సమీపంలో కారు బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు.
శ్రీరాంసాగర్ కాకతీయ కాలువలో శుక్రవారం ఈ దుర్ఘటన సంభవించింది. మృతులను ఒరిస్సాకు చెందిన వారుగా గుర్తించారు.
News Posted: 3 April, 2009
|